Fifa World Cup : ఫిఫా వరల్డ్ కప్ 2026లో రొనాల్డో వర్సెస్ మెస్సి సాధ్యమేనా?
భారతదేశం, జూన్ 28 -- ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ఫుట్బాల్ అభిమానులకు శనివారం రాత్రి కొంత నిరాశే మిగిలిందని చెప్పాలి. ఫిఫా ప్రపంచకప్ 2026లో భాగంగా జరిగిన గ్రూప్ 'కే' చివరి మ్యాచ్లో క్రిస్టియానో రొనాల్డో నేతృత్వంలోని పోర్చుగల్ జట్టు కొలంబియాతో జరిగిన పోరును 0-0తో డ్రా చేసుకుంది. ఈ ఫలితంతో పోర్చుగల్ తన గ్రూప్లో రన్నరప్గా నిలిచి నాకౌట్ స్టేజ్లో టోర్నమెంట్ తదుపరి బ్రాకెట్కు (పోటీ విభాగం) పడిపోయింది. మరోవైపు అర్జెంటీనా జట్టు ఇప్పటికే గ్రూప్ 'జే'లో టాప్ పొజిషన్ సాధించింది. నిబంధనల ప్రకారం రెండు జట్లు తమ తమ గ్రూపుల్లో అగ్రస్థానంలో నిలిచి ఉంటే క్వార్టర్ ఫైనల్లోనే లియోనెల్ మెస్సి వర్సెస్ రొనాల్డోల అసలు సిసలైన పోరు జరిగేది. కానీ, ఇప్పుడు ఆ సమీకరణాలన్నీ పూర్తిగా మారిపోయాయి.
జోర్డాన్తో జరగబోయే చివరి మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా అర్జెం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.