Electric Scooters : 10లక్షల సేల్స్.. ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో టీవీఎస్ రికార్డు!
భారతదేశం, జూన్ 12 -- భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు (ఈవీ) రోజురోజుకూ డిమాండ్ ఎంతలా పెరుగుతోందో చెప్పడానికి తాజా గణాంకాలే నిదర్శనం! ప్రముఖ దేశీయ టూ-వీలర్ దిగ్గజం 'టీవీఎస్ మోటార్ కంపెనీ' ఈవీ మార్కెట్లో ఒక అరుదైన, చారిత్రాత్మక మైలురాయిని చేరుకుంది. భారత మార్కెట్లో కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ల మొత్తం విక్రయాలు ఏకంగా 10 లక్షల మార్కును దాటాయి. దేశీయ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన రంగంలో ఈ అద్భుత ఘనత సాధించిన రెండో కంపెనీగా టీవీఎస్ రికార్డు సృష్టించింది.
గత కొన్ని ఏళ్లుగా భారత ఈవీ రంగం ఎంత వేగంగా విస్తరిస్తోందో చెప్పడానికి ఈ నంబర్లే నిదర్శనం.
ప్రభుత్వ అధికారిక 'వాహన్' రిజిస్ట్రేషన్ల పోర్టల్లోని తాజా డేటా ప్రకారం.. టీవీఎస్ మోటార్ కంపెనీ 2020 జనవరిలో ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలోకి అడుగుపెట్టింది. అప్పటి నుంచి ఇప్పటివరకు సంస్థ మొత్తం 10,04,148 ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.