భారతదేశం, ఏప్రిల్ 26 -- దేశవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ యూనివర్సిటీలు, ఇతర ప్రముఖ విద్యాసంస్థల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన 'కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్' (సీయూఈటీ పీజీ 2026) ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఇటీవలే విడుదల చేసింది. ఈ ఫలితాల ఆధారంగా దేశంలోని 198 యూనివర్సిటీల్లో అడ్మిషన్లు పొందవచ్చు. మరి ఫలితాల తర్వాత నెక్ట్స్ ప్రాసెస్ ఎంటి? ఇక్కడ డీటైల్డ్గా తెలుసుకోండి..
ఈ ఏడాది మార్చి 6 నుంచి 30 వరకు జరిగిన ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా సుమారు 5,04,301 మంది అభ్యర్థులు హాజరయ్యారు. మొత్తం 157 సబ్జెక్టుల కోసం 50 షిఫ్టుల్లో ఎన్టీఏ ఈ పరీక్షలను నిర్వహించింది. ఫలితాలు విడుదల కావడంతో అభ్యర్థులు తమ స్కోర్కార్డులను అధికారిక వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
అభ్యర్థులు తమ ఫలితాలను పొందడానికి exams.nta.nic.in/cuet-p...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.