Crime news : రైలు సూట్కేస్లో దుర్వాసన- తెరిచిన పోలీసులే షాక్! కుళ్లిపోయిన మానవ అవయవాలు.. అసలేం జరిగింది?
భారతదేశం, ఆగస్టు 24 -- ఆగ్రా రైల్వే స్టేషన్లో రైలులోని ఓ సూట్కేస్లో కుళ్లిపోయిన స్థితిలో మానవ అవయవాలు లభ్యం కావడం సంచలనం సృష్టించింది. ఈ భయానక ఘటన వెనుక ఉన్న రహస్యాలను ఛేదించే దిశగా పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా చెన్నైలోని ఒక ఇంటిని పోలీసులు గుర్తించారు.
పోలీసులు విచారణలో భాగంగా మృతురాలిని ఒడిశాకు చెందిన 38 ఏళ్ల హయుతాన్ నిషాగా గుర్తించారు. నిందితులు ఆమెను అత్యంత క్రూరంగా హత్య చేసి, శరీరాన్ని ముక్కలుగా నరికినట్లు పోలీసులు వెల్లడించారు.
ఆగస్టు 5న చెన్నై సెంట్రల్ నుంచి న్యూదిల్లీ వెళ్లే రైలు బయలుదేరింది. మార్గం మధ్యలో ఆగ్రా రైల్వే స్టేషన్కు చేరుకున్న సమయంలో ఓ సూట్కేస్ నుంచి విపరీతమైన దుర్వాసన రావడంతో ప్రయాణికులు అధికారులకు సమాచారం ఇచ్చారు. రైల్వే పోలీసులు ఆ సూట్కేస్ను తెరిచి చూడగా కుళ్లిపోయిన మానవ అవయవాలు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.