భారతదేశం, మార్చి 23 -- ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ జెలియో ఈ-మొబిలిటీ ఇటీవలే లాంచ్​ చేసిన ఒక బడ్జెట్​ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్​ స్కూటర్​ ఇప్పుడు టాక్​ ఆఫ్​ ది టౌన్​గా మారింది. అదే.. 2026 ఎక్స్​- మెన్​ ప్లస్​ (X-Men+). దీని ధరను రూ. 60,000 (ఎక్స్-షోరూమ్) ఉండటం విశేషం. కాలేజీ యువత, ఆఫీసు ఉద్యోగులు, రోజువారీ నగర ప్రయాణికులకు ఇది ఒక ఆదర్శవంతమైన ఎంపికగా నిలవనుంది. 80 కిలోల బరువున్న ఈ స్కూటర్, గరిష్టంగా 180 కిలోల బరువును మోయగలదు. ఈ నేపథ్యంలో ఈ మోడల్​ విశేషాలను ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి..

2026 X-Men+ స్కూటర్ సరికొత్త స్టైలింగ్‌తో పాటు నాలుగు ఆకర్షణీయమైన రంగుల్లో (డార్క్ నైట్ బ్లాక్, వైట్, మిడ్ నైట్ బ్లూ, నార్డో గ్రే) అందుబాటులోకి వచ్చింది. గత మోడల్‌లో ఉన్న 10-అంగుళాల వెనుక చక్రాన్ని తీసివేసి, మెరుగైన స్థిరత్వం కోసం ఈసారి 12-అంగుళాల పెద్ద ...