భారతదేశం, మార్చి 23 -- ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ జెలియో ఈ-మొబిలిటీ ఇటీవలే లాంచ్ చేసిన ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. అదే.. 2026 ఎక్స్- మెన్ ప్లస్ (X-Men+). దీని ధరను రూ. 60,000 (ఎక్స్-షోరూమ్) ఉండటం విశేషం. కాలేజీ యువత, ఆఫీసు ఉద్యోగులు, రోజువారీ నగర ప్రయాణికులకు ఇది ఒక ఆదర్శవంతమైన ఎంపికగా నిలవనుంది. 80 కిలోల బరువున్న ఈ స్కూటర్, గరిష్టంగా 180 కిలోల బరువును మోయగలదు. ఈ నేపథ్యంలో ఈ మోడల్ విశేషాలను ఇక్కడ డీటైల్డ్గా తెలుసుకోండి..
2026 X-Men+ స్కూటర్ సరికొత్త స్టైలింగ్తో పాటు నాలుగు ఆకర్షణీయమైన రంగుల్లో (డార్క్ నైట్ బ్లాక్, వైట్, మిడ్ నైట్ బ్లూ, నార్డో గ్రే) అందుబాటులోకి వచ్చింది. గత మోడల్లో ఉన్న 10-అంగుళాల వెనుక చక్రాన్ని తీసివేసి, మెరుగైన స్థిరత్వం కోసం ఈసారి 12-అంగుళాల పెద్ద ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.