భారతదేశం, ఏప్రిల్ 7 -- "బీజేపీ ఎన్ని సీట్లలో సీరియస్గా పోటీ చేస్తోంది?" అనే ప్రశ్నకు ఆ పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, మంజేశ్వరం అభ్యర్థి కే సురేంద్రన్ ఘాటుగా సమాధానమిచ్చారు. "మేము కేవలం కొన్ని సీట్ల కోసం పోటీ చేయడం లేదు, మొత్తం 140 స్థానాల్లోనూ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా రంగంలోకి దిగుతున్నాము," అని ఆయన పేర్కొన్నారు. కేరళ రాజకీయాల్లో తమను ఇకపై ఒక చిన్న పార్టీగా చూడలేమని బీజేపీ ఇస్తున్న సంకేతం ఇది.
కేరళపై పట్టు సాధించాలన్న బీజేపీ కల ఈ 2026 అసెంబ్లీ ఎన్నికలతో నిజం అవుతాయా?
తిరువనంతపురం మొదటి బీజేపీ మేయర్ వీవీ రాజేష్ విశ్లేషణ ప్రకారం.. రాష్ట్రంలో సుమారు 30 నుంచి 40 నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు గతంలోనే 35,000 కంటే ఎక్కువ ఓట్లు సాధించారు. త్రిముఖ పోటీ జరిగే ఈ స్థానాల్లో మరో 10,000 ఓట్లు పెంచుకోగలిగితే విజయావకాశాలు బీజేపీ చెంతకు చేరుత...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.