భారతదేశం, ఏప్రిల్ 12 -- చైనాలో చోటుచేసుకున్న ఈ ఉదంతం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధ (ఏఐ) పరిధిపై సరికొత్త చర్చకు దారితీసింది. మరణించిన వ్యక్తిని ఏఐ రూపంలో తిరిగి సృష్టించి, ఆ విషాదాన్ని ఒక వృద్ధురాలి నుంచి దాచిన ఈ ఘటన భావోద్వేగాలకి, నైతిక విలువలకు మధ్య ఉన్న సన్నని గీతను ప్రశ్నిస్తోంది.
రోడ్డు ప్రమాదంలో మరణించిన కొడుకు మరణవార్తను తట్టుకోలేదని, చైనాలోని ఒక కుటుంబం ఏఐ టెక్నాలజీతో అతడి 'డిజిటల్ ట్విన్'ను సృష్టించింది. 80 ఏళ్ల ఆ తల్లి తన కొడుకు బతికే ఉన్నాడని నమ్ముతూ రోజూ వీడియో కాల్స్లో మాట్లాడుతోంది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి.
జాంగ్ జెవీ నేతృత్వంలోని ఏఐ బృందం సహాయంతో ఈ 'డిజిటల్ ట్విన్'ను రూపొందించారు. మరణించిన వ్యక్తి పాత ఫోటోలు, వీడియోలు, వాయిస్ రికార్డింగ్లను ఉపయోగించి అచ్చం అతనిలాగే కనిపించే, మాట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.