భారతదేశం, మార్చి 21 -- కెనడాలోని వాంకోవర్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమాన ప్రయాణికులకు అది ఎక్కడికీ వెళ్లని ప్రయాణంగా మిగిలిపోయింది! కెనడాలోకి ప్రవేశించడానికి అవసరమైన రెగ్యులేటరీ క్లియరెన్స్ లేని విమానాన్ని ఎయిర్ ఇండియా పొరపాటున పంపడంతో.. దాదాపు ఎనిమిది గంటల పాటు గాలిలో ప్రయాణించిన తర్వాత ఆ విమానం తిరిగి దిల్లీకి వచ్చేసింది.
ఏఐ185 విమానం గురువారం ఉదయం 11:34 గంటలకు ప్రయాణికులతో దిల్లీ నుంచి బయలుదేరింది. తొలుత తూర్పు దిశగా ప్రయాణాన్ని కొనసాగించింది. అయితే, సుమారు నాలుగు గంటల ప్రయాణం తర్వాత, విమానం కున్మింగ్ సమీపంలోని చైనా గగనతలంలోకి ప్రవేశించింది. సరిగ్గా ఆ సమయంలోనే సదరు విమానానికి కెనడాలో కార్యకలాపాలు నిర్వహించడానికి అనుమతి లేదనే విషయాన్ని ఎయిర్ ఇండియా గుర్తించింది.
వెనువెంటనే విమానాన్ని వెనక్కి పిలిపించడంతో, ప్రయాణం మొదలైన చోటికే తిరిగి ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.