7% పతనమైన స్విగ్గీ షేరు.. ఆల్టైమ్ కనిష్ఠానికి సమీపంలోకి
భారతదేశం, జూలై 24 -- ప్రముఖ ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్ ప్లాట్ఫామ్ 'స్విగ్గీ' (Swiggy) షేర్లు స్టాక్ మార్కెట్లో భారీగా నష్టపోయాయి. శుక్రవారం (జులై 24) ట్రేడింగ్లో కంపెనీ షేరు ధర ఏకంగా 7 శాతానికి పైగా పతనమై ఆల్టైమ్ కనిష్ఠ స్థాయికి చేరువైంది. కంపెనీలో విదేశీ పెట్టుబడుల (Foreign Ownership) గరిష్ఠ పరిమితిని 49.5 శాతానికి కుదించాలని డైరెక్టర్ల బోర్డు నిర్ణయించడమే ఈ భారీ పతనానికి కారణమైంది.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE)లో స్విగ్గీ షేరు ఇంట్రాడేలో 7.2 శాతం క్షీణించి రూ.242.60 కనిష్ఠ స్థాయిని తాకింది. ఇది జూన్ 30, 2026న నమోదైన ఆల్టైమ్ కనిష్ఠ ధర రూ.235.80కి చాలా దగ్గరగా ఉంది. గత వారం రోజుల్లో ఈ షేరు 10 శాతం, గత ఏడాది కాలంలో ఏకంగా 41 శాతం మేర నష్టపోవడం గమనార్హం.
కంపెనీలో ప్రస్తుతం ఉన్న 100 శాతం విదేశీ పెట్టుబడుల పరిమితిని 49.5 శాతానికి తగ్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.