భారతదేశం, ఏప్రిల్ 30 -- నేటి తరం యువ ఉద్యోగులకు సంపాదనపై ఎంత ధ్యాస ఉందో, సంపద సృష్టించడంపై అంతకంటే ఎక్కువ ఆసక్తి ఉంది. ముఖ్యంగా 30 ఏళ్ల వయసులో ఉన్నవారు రిటైర్మెంట్ నాటికి పది కోట్లు లేదా అంతకంటే ఎక్కువ కార్పస్ను లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. అయితే, ప్రస్తుత స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులు చూసి చాలామంది మదుపరులు ఆందోళన చెందుతున్నారు. నిజానికి, మార్కెట్లు అంతంతమాత్రంగా ఉన్నప్పుడే పెట్టుబడి పెట్టడం వల్ల భవిష్యత్తులో అద్భుతమైన లాభాలు వస్తాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ప్రపంచ దేశాలతో పోలిస్తే మెరుగైన స్థితిలో ఉంది. జీడీపీ వృద్ధి స్థిరంగా ఉండటం, కార్పొరేట్ కంపెనీల బ్యాలెన్స్ షీట్లు బలంగా ఉండటం మనకు కలిసొచ్చే అంశం. ఒకవేళ మీ దగ్గర నెలకు రూ. 25,000 ఎస్ఐపీ చేసే సామర్థ్యం ఉండి, అదనంగా రూ. 10-12 లక్షల నగదు అందుబాటులో ఉం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.