భారతదేశం, డిసెంబర్ 24 -- భారత ఆటోమొబైల్ రంగం ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల (EV) వైపు వేగంగా అడుగులు వేస్తోంది. 2026 నాటికి భారత రోడ్లపై కనీసం ఆరు సరికొత్త ఎలక్ట్రిక్ కార్లు పరుగులు తీయనున్నాయి. ముఖ్యంగా మారుతి సుజుకి, టయోటా వంటి కంపెనీలు తమ తొలి ఎలక్ట్రిక్ కార్లతో ఈ విభాగంలోకి అడుగుపెడుతుంటే, టాటా మోటార్స్ తన ఈవీ సామ్రాజ్యాన్ని మరింత విస్తరిస్తోంది. 2026లో లాంచ్ కానున్న ఆ 6 కార్ల పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఎంతో కాలంగా ఊరిస్తున్న మారుతి సుజుకి తొలి ఎలక్ట్రిక్ కారు 'ఈ-విటారా' 2026 జనవరిలో విడుదల కానుంది. ఇది హ్యుందాయ్ క్రెటా ఈవీ, టాటా కర్వ్ ఈవీ వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.
బ్యాటరీ: 49 kWh మరియు 61 kWh ఆప్షన్లలో లభిస్తుంది.
రేంజ్: ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 543 కి.మీ వరకు ప్రయాణించవచ్చు.
ఇది మారుతి సుజుకి నుండి వస్తున్న అత్య...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.