108 గరికలతో వినాయక పూజ.. గరికను ఇలా సమర్పిస్తే విఘ్నాలు తొలగుతాయట!
భారతదేశం, సెప్టెంబర్ 12 -- హిందూ సనాతన ధర్మంలో వినాయక చవితికి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ప్రథమ పూజ్యుడైన విఘ్నేశ్వరుని ఆరాధనకు అంకితం చేసిన ఈ పండుగ భాద్రపద మాసంలో శుక్లపక్ష చవితి రోజున అంగరంగ వైభవంగా ప్రారంభమవుతుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 14, 2026 సోమవారం నాడు ఈ పర్వదినం వచ్చింది. దేశవ్యాప్తంగా ఇళ్లలో, మండపాల్లో కొలువుదీరే గణనాథుడిని భక్తులు అత్యంత నిష్టతో కొలుస్తారు. సమస్త విఘ్నాలను తొలగించే దేవుడిగా కొలవబడే గణపతిని ప్రసన్నం చేసుకోవడంలో దూర్వార్చన (గరిక పూజ)కు ఎంతో ప్రత్యేకత ఉంది.
సాక్షాత్తు దేవతలు కూడా ఆరాధించే వినాయకుడికి గరిక అంటే ఎంతో ఇష్టం. శాస్త్రాల ప్రకారం శ్రద్ధగా 108 దూర్వాలను సమర్పించడం ద్వారా గణనాథుడి అపారమైన కృపాకటాక్షాలు లభిస్తాయి. అయితే ఈ పవిత్ర ప్రక్రియలో కొన్ని కచ్చితమైన నియమాలను పాటించడం చాలా అవసరం.
పూజా సమయంలో దేవున...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.