భారతదేశం, జనవరి 23 -- రాష్ట్ర రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ కేసు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ఈ కేసులో హరీశ్ రావు సిట్ విచారణకు హాజరుకాగా. ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా విచారణకు హాజరయ్యారు. ముందుకు తెలంగాణ భవన్ కు వచ్చిన ఆయన. పార్టీ నేతలను కలిశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు.
"గత పదిహేనేళ్లుగా నేను నా రాష్ట్రం కోసం పని చేశాను. మా నాయకులు మాకు ఏ బాధ్యత అప్పగించినా మేము శక్తివంచన లేకుండా నిబద్ధతతో పనిచేశాం. మేము ఎప్పుడూ టైంపాస్ రాజకీయాలు చేయలేదు. ప్రత్యర్థుల కుటుంబాలను, పిల్లలను రాజకీయాల్లోకి లాగలేదు. ప్రత్యర్థులపై అక్రమ కేసులు పెట్టి వేధించలేదు. గత రెండేళ్లుగా చూస్తుంటే ఈ రాష్ట్రం పిచ్చోడి చేతిలో రాయిలా మారిపోయింది. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే సత్తా ఈ ప్రభుత్వానికి లేదు. ఏదో రకంగా కాలక్షేపం చేస్తూ ప్రజలను తప్పుదోవ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.