భారతదేశం, మార్చి 19 -- ముంబై: భారత స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు నేడు 'బ్లాక్ థర్స్ డే' తప్పేలా లేదు. గత మూడు సెషన్లుగా లాభాల్లో దూసుకుపోయిన సెన్సెక్స్, నిఫ్టీలకు నేడు బ్రేక్ పడనుంది. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న యుద్ధ వాతావరణం, అమెరికా ఫెడ్ రిజర్వ్ నిర్ణయాలు దలాల్ స్ట్రీట్ను కుదిపేయనున్నాయి.
నేడు మార్కెట్ గమనాన్ని మార్చేయబోతున్న ఆ 10 కీలక అంశాలు ఇవే:
భారత మార్కెట్ల ప్రారంభానికి దిక్సూచిగా భావించే గిఫ్ట్ నిఫ్టీ ఏకంగా 525 పాయింట్ల నష్టంతో 23,251 స్థాయి వద్ద ట్రేడవుతోంది. ఇది భారత సూచీలు భారీ గ్యాప్-డౌన్ (Gap-down)తో ప్రారంభం కానున్నాయని స్పష్టం చేస్తోంది.
బుధవారం రాత్రి అమెరికా మార్కెట్లు కుప్పకూలాయి. ఎస్ అండ్ పీ 500 (S&P 500) సూచీ గత నాలుగు నెలల్లోనే కనిష్ఠ స్థాయికి పడిపోయింది. డౌ జోన్స్ 1.63%, నాస్డాక్ 1.46% మేర నష్టపోయాయి. టెక్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.