సెప్టెంబర్ 5 నాటి సీజేపీ ఢిల్లీ మార్చ్పై ఆంక్షలకు సుప్రీంకోర్టు నిరాకరణ
భారతదేశం, ఆగస్టు 31 -- రాజధాని ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ప్రతిపాదిత ఆందోళన కార్యక్రమానికి సుప్రీంకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. సెప్టెంబర్ 5న ఢిల్లీలో నిర్వహించాలనుకుంటున్న శాంతియుత మార్చ్పై ఎలాంటి ఆంక్షలు విధించలేమని దేశ అత్యున్నత న్యాయస్థానం సోమవారం స్పష్టం చేసింది. శాంతిభద్రతల పరిరక్షణ, అవసరమైన నిబంధనల అమలు పూర్తిగా కేంద్ర, ఢిల్లీ ప్రభుత్వాల అధికార పరిధిలోని అంశాలని కోర్టు ఉద్ఘాటించింది.
చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా (సీజేఐ) జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జైమాల్య బాగ్చీ, జస్టిస్ వి. మోహనలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ విచారణ చేపట్టింది. ఈ నిరసన కార్యక్రమం హింసాత్మకంగా మారుతుందని ముందే ఊహించడానికి ఎలాంటి తగిన ఆధారాలు లేవని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ చట్టపరమైన పరిమితులకు లోబడి నడుచుకుంటారనే భావిస్తున...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.