Hyderabad, సెప్టెంబర్ 12 -- హిందువులు జరుపుకునే ప్రధాన పండుగలలో దసరా ఒకటి. ప్రతి ఏటా దసరా పండుగను తొమ్మిది రోజులు పాటు ఘనంగా జరుపుతారు. ఈ తొమ్మిది రోజులు తొమ్మిది రూపాల్లో అమ్మవారిని పెట్టి పూజిస్తారు. ఈ ఏడాది దసరా నవరాత్రులు సెప్టెంబర్ 22 నుంచి మొదలవుతాయి.
తొమ్మిది రోజులు పాటు అమ్మవారిని ఆరాధించడం వలన మంచి ఫలితం ఉంటుంది. అయితే, దసరా నవరాత్రుల్లో అమ్మవారిని పూజించేటప్పుడు ఏ రంగు దుస్తులు ధరిస్తే మంచిది? ఏ రోజు ఏ రంగు దుస్తులను ధరిస్తే శుభ ఫలితాలు ఎదురవుతాయి అనే విషయాన్ని ఇప్పుడే తెలుసుకుందాం.
నవరాత్రి మొదటి రోజున శ్రీ చండీ దేవి రూపంలో అమ్మవారిని అలంకరించి నైవేద్యాలు పెట్టి పూజిస్తారు. ఆ రోజు తెలుపు రంగు దుస్తులు ధరించడం మంచిది. తెలుపు శాంతి, స్వచ్ఛతకు ప్రత్యేకమైనది. ఈ రంగు దుస్తులను ధరించడం వలన మనసుకు ప్రశాంతత ఉంటుంది.
నవరాత్రి రెండవ ర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.