భారతదేశం, సెప్టెంబర్ 18 -- అమెరికా సెంట్రల్ బ్యాంక్ అయిన ఫెడరల్ రిజర్వ్, లేబర్ మార్కెట్లో ఒత్తిడి పెరుగుతున్న సంకేతాల నేపథ్యంలో సెప్టెంబర్ 17న బెంచ్మార్క్ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో ఫెడరల్ ఫండ్స్ రేటు 4 శాతం నుంచి 4.25 శాతం పరిధిలోకి చేరింది. ఈ నిర్ణయం అందరి అంచనాలకు అనుగుణంగానే ఉందని నిపుణులు చెబుతున్నారు.
అమెరికాలో వడ్డీ రేట్ల కోత భారత స్టాక్ మార్కెట్కు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. గత బుధవారం నాటి ట్రేడింగ్లో బెంచ్మార్క్ నిఫ్టీ 50 సూచీ 0.36% వృద్ధి చెంది 25,330.25 వద్ద స్థిరపడింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ 0.63% లాభంతో 55,493.30 వద్ద ముగిసింది. ఐటీ, ఆటో, ఆయిల్ & గ్యాస్ రంగాల షేర్లు లాభాల బాట పట్టగా, మెటల్స్ సూచీ నష్టాలను చవిచూసింది. విస్తృత సూచీల్లో మిడ్క్యాప్స్ స్వల్పంగా, స్మాల్క్యాప్స్ ఏకంగా 0.68% లాభపడ్డా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.