భారతదేశం, ఫిబ్రవరి 13 -- ముంబై: భారత స్టాక్ మార్కెట్ శుక్రవారం ట్రేడింగ్ ప్రారంభంలోనే తీవ్ర ఒడిదుడుకులకు లోనైంది. ప్రపంచ మార్కెట్ల నుంచి అందిన ప్రతికూల సంకేతాలతో దలాల్ స్ట్రీట్ వణికిపోయింది. ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలకు మొగ్గు చూపడంతో కీలక సూచీలు కుప్పకూలాయి.
శుక్రవారం ఉదయం ట్రేడింగ్ ప్రారంభం కావడమే భారీ నష్టాలతో మొదలైంది. నిఫ్టీ 50 ఇండెక్స్ 25,571 పాయింట్ల వద్ద గ్యాప్ డౌన్తో ప్రారంభమై, కొద్దిసేపటికే 25,513 కనిష్ట స్థాయిని తాకింది. అంటే ట్రేడింగ్ మొదలైన కొద్ది నిమిషాల్లోనే సుమారు 300 పాయింట్లను కోల్పోయింది. ఇక బీఎస్ఈ సెన్సెక్స్ పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. 82,902 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్, 82,771 పాయింట్ల కనిష్టానికి పడిపోయి 900 పాయింట్లకు పైగా నష్టాన్ని మూటగట్టుకుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా 376 పాయింట్లు క్షీణించి 60,359 వద్ద కొనసాగుతోం...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.