భారతదేశం, డిసెంబర్ 3 -- 'విరాట పర్వం', 'నీదీ నాదీ ఒకే కథ', ఇటీవల వచ్చిన '90s' వెబ్ సిరీస్ వంటి అద్భుతమైన ప్రాజెక్టులతో గుర్తింపు తెచ్చుకున్న సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి. అయితే అతడు తన కెరీర్లో ఒక దశలో మందుకు బానిసై తీవ్రంగా పోరాడాడన్న విషయం చాలా కొద్దిమందికే తెలుసు. ఇటీవల 'గుల్టే' (Gulte)కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సురేష్ దీనిపై తన పోరాటం గురించి బహిరంగంగా మాట్లాడాడు. నటి సాయి పల్లవి నుంచి వచ్చిన ఒకే ఒక్క ఫోన్ కాల్, తాను మందు మానేయడానికి ఎలా ప్రేరణనిచ్చిందో వివరించాడు.
వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా దగ్గుబాటి, సాయి పల్లవి నటించిన 'విరాట పర్వం' (2022) సినిమా సమయంలో సురేష్ను ప్రాజెక్ట్ నుంచి తప్పించారు. అయితే తిరిగి అతన్నే తీసుకోవాలని సాయి పల్లవి పట్టుబట్టిందట. "సాయి పల్లవి గారు నన్ను ఎంతగానో నమ్మారు. నా బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుందని, దాన్నే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.