Telangana,hyderabad, ఆగస్టు 22 -- హైదరాబాద్ లోని కూకట్ పల్లి పదేళ్ల బాలిక హత్య కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. నాలుగు రోజులుగా ఈ కేసును పోలీసులు విచారిస్తుండగా. ఇవాళ చేధించారు. ఈ కేసులో మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలికను హత్య చేసినట్లు తేల్చారు.
పోలీసుల వివరాల ప్రకారం. సదరు బాలుడు ఆగస్ట్ 18వ తేదీన బాలిక ఇంట్లోకి దొంగతనానికి వెళ్లాడు. అతడిని గమనించిన బాలిక. బాలుడి చొక్కా పట్టుకుని అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఆ బాలుడు కోపంతో కత్తితో పొడిచాడు. దీంతో సదరు బాలిక ప్రాణాలు కోల్పోయింది.
ఈ కేసులో ఓ కాగితం కూడా వెలుగులోకి వచ్చింది. దొంగతనానికి ముందుగానే ప్లాన్ సిద్ధం చేసుకున్నాడు. ఇంట్లోకి ఎలా వెళ్లటం నుంచి బయటికి రావటం వరకు కొన్ని విషయాలు రాసుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఆ లేఖ కూడా వైరల్ గా మారింది.
బాలుడు తన నేరాన్ని అంగీ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.