భారతదేశం, సెప్టెంబర్ 26 -- అడ్వెంచర్ బైక్ ప్రియులను ఆకట్టుకునేందుకు సుజుకి మోటార్సైకిల్ ఇండియా తమ V-స్ట్రామ్ SX 250 మోడల్ను నాలుగు అద్భుతమైన కొత్త రంగుల్లో (కలర్ ఆప్షన్స్లో) మార్కెట్లోకి విడుదల చేసింది. సరికొత్త డెకాల్స్తో బైక్కు సరికొత్త లుక్ ఇవ్వగా, దీని ధరను మాత్రం మునుపటి మాదిరిగానే రూ. 1.98 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) వద్ద స్థిరంగా ఉంచారు.
ఈ కొత్త రంగులతో పాటు, బైక్ మొత్తం విజువల్ అప్పీల్ పెంచేలా సరికొత్త డెకాల్స్ను కూడా అందించారు.
పండుగ సీజన్ కావడంతో, సుజుకి V-స్ట్రామ్ SX బైక్పై కొనుగోలుదారుల కోసం ప్రత్యేకమైన ప్రయోజనాలను కూడా ప్రకటించింది.
అప్డేట్ చేసిన రంగుల గురించి సుజుకి మోటార్సైకిల్ ఇండియా సేల్స్ అండ్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ దీపక్ ముత్రేజా మాట్లాడారు. "కొత్త రంగులు, అప్డేట్ చేసిన గ్రాఫిక్స్తో V-స్ట్రామ్ SX ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.