శ్రావణ సోమవారం వ్రత కథ.. శివుడి అనుగ్రహంతో బాలుడికి పునర్జన్మ!
భారతదేశం, ఆగస్టు 17 -- శ్రావణ మాసం మొదటి సోమవారం వేళ తెలుగు రాష్ట్రాల్లో శివాలయాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. నేడు నాగుల పంచమి పర్వదినం కూడా తోడవడంతో భక్తులు ఉదయమే లేచి శివాలయాలను దర్శించుకుంటున్నారు. ఈ ప్రత్యేక రోజున ఉపవాసాలు ఆచరించి, పరమశివుని పూజించడంతో పాటు సోమవార వ్రత కథను చదవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా భక్తుల కోసం ఆ పవిత్ర వ్రత కథ మరియు విశేషాలు ఇక్కడ తెలుసుకుందాం.
నాటి రోజుల్లో ఒక ధనవంతుడైన షావుకారు ఉండేవాడు. ఆయన నిత్యం శివ భజన చేస్తూ, పరమ శివ భక్తుడిగా పేరుగాంచాడు. ఆయన వద్ద సమస్త సంపదలు ఉన్నప్పటికీ, సంతానం మాత్రం లేదు. ఆ లోటుతోనే ఆయన ప్రతి సోమవారం వ్రతం ఆచరిస్తూ, శివాలయానికి వెళ్లి దీపారాధన చేసేవాడు.
ఒకరోజు పరమ శివుడిని పార్వతీ దేవి ఇలా ప్రశ్నించింది. "మహారాజ్, ఈ షావుకారు మీపై అచంచల భక్తి కలిగి ఉన్నాడు. ఎల్లప్పుడూ మ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.