శ్రావణ పౌర్ణమి: పాతవి వదిలి కొత్తదానికి స్వాగతం.. అంతరార్థం ఇదేనా? కొబ్బరికాయ పూజ నుంచి కొత్త జంధ్యం వరకు సంప్రదాయాలివే
భారతదేశం, ఆగస్టు 27 -- శ్రావణ మాసం అనగానే మనకు ముందుగా గుర్తువచ్చే పవిత్ర పండగ రక్షాబంధన్. అయితే శ్రావణ పూర్ణిమ ప్రాముఖ్యత కేవలం రాఖీ కట్టడంతోనే ముగిసిపోదు. దేశంలోని భిన్న ప్రాంతాల్లో ఈ పర్వదినాన్ని తమదైన సంప్రదాయాలు, ప్రత్యేక ఆచారాలతో ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ ఏడాది శ్రావణ పూర్ణిమ తిథి ఆగస్టు 27న ఉదయం 9:08 గంటలకు ప్రారంభమై, ఆగస్టు 28 ఉదయం 9:48 గంటలకు ముగియనుంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఈ పండుగను ఎంత వైభవంగా జరుపుకుంటారో ఇప్పుడు పరిశీలిద్దాం.
మహారాష్ట్ర, గోవా తదితర సముద్ర తీర ప్రాంతాల్లో శ్రావణ పూర్ణిమను 'నారలీ పూర్ణిమ'గా పిలుస్తారు. మత్స్యకార సమాజానికి చెందిన ప్రజలు ఈ ప్రత్యేకమైన రోజున సముద్ర దేవుడైన వరుణ భగవానుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. వరుణుడికి కొబ్బరికాయ సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సముద్రం ప్రశాంతంగా ఉండాలని,...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.