భారతదేశం, సెప్టెంబర్ 10 -- ఆభరణాల సంస్థ శృంగార్ హౌస్ ఆఫ్ మంగళసూత్ర (Shringar House of Mangalsutra) ఐపీఓ (IPO) నేడు ప్రారంభమైంది. రూ.155 నుంచి రూ.165 ధరల శ్రేణిలో ఈ ఐపీఓ సెప్టెంబర్ 10 నుంచి 12 వరకు సబ్స్క్రిప్షన్కు అందుబాటులో ఉంటుంది. ఈ ఐపీఓ ద్వారా కంపెనీ మొత్తం రూ.401 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నిధులను వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు, ఇతర కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది.
ఐపీఓకు ముందు, ఈ కంపెనీ వివిధ సంస్థల నుంచి రూ.120.18 కోట్లు సమీకరించింది. కొటక్ మహీంద్రా లైఫ్ ఇన్సూరెన్స్, మేబ్యాంక్ సెక్యూరిటీస్, సోసిటీ జనరలే, ఎయిడోస్ ఇండియా ఫండ్, నవ్ క్యాపిటల్, ఫౌండర్స్ కలెక్టివ్ ఫండ్ వంటి సంస్థలు యాంకర్ ఇన్వెస్టర్లుగా ఇందులో పెట్టుబడులు పెట్టాయి.
2009లో స్థాపించబడిన శృంగార్ హౌస్ ఆఫ్ మంగళసూత్ర ప్రత్యేకంగా మంగళసూత్రాల డిజైన్, ఉత్పత...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.