భారతదేశం, ఏప్రిల్ 9 -- కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోకి 10 నుండి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళల ప్రవేశంపై విధించిన నిషేధంపై సుప్రీంకోర్టులో విచారణ ముమ్మరంగా సాగుతోంది. భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని తొమ్మిది మంది సభ్యుల విస్తృత రాజ్యాంగ ధర్మాసనం ఈ సున్నితమైన అంశాన్ని పరిశీలిస్తోంది. ఈ ధర్మాసనంలో జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఎం.ఎం. సుందరేష్తో పాటు మరో ఆరుగురు న్యాయమూర్తులు సభ్యులుగా ఉన్నారు.
తెలుగు రాష్ట్రాల నుంచి ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు మాలధారణ చేసి శబరిమలకు వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో, సుప్రీంకోర్టులో జరుగుతున్న ఈ పరిణామాలు ఇక్కడి భక్తుల్లోనూ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
విచారణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన లిఖితపూర్వక వాదనలను కోర్టుకు సమర్పించారు. శబ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.