భారతదేశం, నవంబర్ 16 -- మండలపూజా మహోత్సవం-మకర విళక్కు తీర్థయాత్ర సీజన్ కోసం శబరిమలలోని అయ్యప్ప ఆలయం ఆదివారం సాయంత్రం తెరుచుకుంది. ఈ యాత్రకు ప్రపంచవ్యాప్తంగా భక్తులు వస్తారు. రెండు నెలలకు పైగా తీర్థయాత్ర జరుగుతుంది. అయితే, ఆలయం తెరిచిన వెంటనే అయ్యప దర్శనానికి భక్తులు కొండపైకి తరలిరావడంతో సన్నిధానం, ట్రెక్కింగ్ మార్గాలు, బేస్ క్యాంపులు ఆదివారం నాడు భారీగా రద్దీని చూశాయి.
భక్తుల సమక్షంలో గర్భగుడిని తెరవడంతో ఆలయ ప్రాంగణం అయ్యప్ప నామస్మరణతో మారుమోగింది. రద్దీని నియంత్రించడానికి, అధికారులు వర్చువల్ క్యూ సిస్టమ్ ద్వారా రోజువారీ యాత్రికుల సంఖ్యను 90,000-70,000కు, స్పాట్ బుకింగ్ ద్వారా 20,000కు పరిమితం చేశారు.
మండలపూజా మహోత్సవం, మకరవిళక్కు సమయంలో ఆలయం తెల్లవారుజామున 3 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు తెరిచి ఉంటుంది. అయ్యప్ప స్వామికి సాంప్రదాయ జోలపా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.