భారతదేశం, సెప్టెంబర్ 24 -- దేశంలో వైద్య రంగాన్ని బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ (CSS) ఫేజ్-IIIకి ఆమోదం లభించింది. ఈ పథకం కింద దేశంలో ఉన్న ప్రభుత్వ వైద్య సంస్థలను బలోపేతం చేసి, అప్గ్రేడ్ చేయడం ద్వారా 5,000 పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ) సీట్లను, 5,023 ఎంబీబీఎస్ (UG) సీట్లను పెంచనున్నారు. ఒక్కో సీటుకు రూ. 1.50 కోట్ల వరకు నిధులు కేటాయించనున్నారు.
పత్రికా సమాచార కార్యాలయం (పీఐబీ) విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఈ పథకం ప్రధాన లక్ష్యాలు:
ఈ రెండు పథకాలకు 2025-26 నుంచి 2028-29 వరకు మొత్తం రూ. 15,034.50 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా రూ. 10,303.20 కోట్లు కాగా, రాష్ట్రాల వాటా రూ. 4,731.30 కోట్లుగా ఉంట...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.