భారతదేశం, ఏప్రిల్ 4 -- భారతీయ బులియన్ మార్కెట్లో వెండి ధరలు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. మన దేశంలో లోహాల ట్రేడింగ్కు అత్యంత కీలకమైన వేదికైన మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో రికార్డు స్థాయిలో కేజీ రూ. 4,20,088 గరిష్టాన్ని తాకిన వెండి ధరలు ప్రస్తుతం రూ. 2,32,600 స్థాయికి దిగివచ్చాయి. అంటే రికార్డు స్థాయిలతో పోలిస్తే దాదాపు రూ. 1,87,500 లేదా 45 శాతం వరకు క్షీణించాయి. అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతాయని మార్కెట్ వర్గాలు భావించినప్పటికీ... గత ఐదు వారాలుగా ఈ విలువైన లోహాల ధరలు స్వల్పంగా తగ్గుతూ ఒకే పరిధిలో కదులుతున్నాయి.
చమురు ధరల పెరుగుదల వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అమెరికా-ఇరాన్ యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు పెరిగాయని, ఇది అమెరికన్ డాలర్ మరింత బలోపేతం కా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.