విశాఖపట్నం వెలంపేట స్లమ్ రీ డెవలప్మెంట్.. మారనున్న రూపురేఖలు!
భారతదేశం, ఆగస్టు 11 -- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టణాల్లోని ఇరుకైన, మురికివాడల రూపురేఖలను మార్చేందుకు ఒక సరికొత్త రీడెవలప్మెంట్ నమూనాకు ఆమోదం తెలిపింది. ముంబైలోని ప్రసిద్ధ ధారావి మోడల్ ఆధారంగా ఈ భారీ పట్టణ పునర్నిర్మాణ ప్రాజెక్టును మొదటగా విశాఖపట్నంలోని వెలంపేట మురికివాడలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని నిర్ణయించింది. ఒక అధికారిక ప్రకటనలో ప్రభుత్వం ఈ వివరాలను వెల్లడించింది.
ప్రభుత్వ ఖజానాపై నేరుగా ఎలాంటి ఆర్థిక భారం పడకుండా, అక్కడే నివసిస్తున్న పేద ప్రజలకు ఆధునిక వసతులతో కూడిన ఇళ్లను నిర్మించి ఇవ్వడమే ఈ నమూనా ముఖ్య ఉద్దేశం. విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ కార్యక్రమంలో భాగంగా జోన్-IV, వార్డు నంబర్ 35 పరిధిలోని వేలం పేట స్లమ్ను డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ట్రాన్స్ఫర్(DBFT) ప్రాతిపదికన అభివృద్ధి చేయడానికి గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.