విజయం వెంటనే రాకున్నా నిరాశొద్దు: విలియం ఆర్ధర్ వార్డ్ స్ఫూర్తి వచనం
భారతదేశం, ఆగస్టు 21 -- ప్రతి ఒక్కరి జీవితంలోనూ అనుకున్న ఫలితాలు వెంటనే రాకపోవచ్చు. అంతమాత్రాన పడ్డ శ్రమ వృధా అయినట్లు కాదు. "మీరు కోసే పంటను బట్టి కాకుండా, నాటే విత్తనాలను బట్టి ఆ రోజు విలువను అంచనా వేయండి" అని ప్రముఖ అమెరికన్ రచయిత విలియం ఆర్ధర్ వార్డ్ చెప్పిన మాటలు ఇప్పటికీ కోట్లాది మందికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయి.
విలియం ఆర్ధర్ వార్డ్ (1921-1994) అమెరికాకు చెందిన ప్రముఖ స్ఫూర్తిదాయక రచయితల్లో ఒకరు. ఆయన తన జీవితకాలంలో 4,000 కంటే ఎక్కువ సందేశాత్మక వ్యాఖ్యలను రాశారు. ఈ వాక్యం మొదటిసారిగా మే 1963లో 'ఒక్లహామా సిటీ స్టార్' పత్రికలో ప్రచురితమైంది.
అయితే, రాబర్ట్ లూయిస్ స్టీవెన్సన్ అనే స్కాటిష్ రచయిత ఈ మాటలు చెప్పారని చాలామంది పొరబడుతుంటారు. నిజానికి ఆయన మరణించిన దశాబ్దాల తర్వాత మాత్రమే ఈ వాక్యం వెలుగులోకి వచ్చింది.
వ్యవసాయ రంగాన్ని ఉదా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.