భారతదేశం, డిసెంబర్ 31 -- హర్యానాలోని ఫరీదాబాద్లో మానవత్వం మంటగలిసే ఘటన వెలుగులోకి వచ్చింది. రవాణా సౌకర్యం కోసం ఎదురుచూస్తున్న ఒక యువతిని ఆదుకుంటామని నమ్మించి, వాహనంలోనే కిరాతకులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై ఆమెను కదులుతున్న వ్యాన్ నుంచి బయటకు విసిరేసి పరారయ్యారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ దారుణం సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. 25 ఏళ్ల బాధితురాలు తన స్నేహితురాలి ఇంటి నుంచి తిరిగి వస్తుండగా, మెట్రో చౌక్ వద్ద కళ్యాణ్పురి చౌక్కు వెళ్లేందుకు ఎలాంటి వాహనం దొరకలేదు. ఆ సమయంలో మారుతీ సుజుకీ ఈకో (Eeco) వ్యాన్లో వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమెకు లిఫ్ట్ ఇస్తామని నమ్మబలికారు. రాత్రి సమయం కావడంతో ఇక రవాణా సదుపాయం ఉండదని భావించి వారిని నమ్మి ఆ యువతి వాహనం ఎక్కింది.
దుండగులు ఆమెను కళ్యాణ్పురి వైపు తీసుకెళ్లకుండా గురుగ్రామ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.