భారతదేశం, జూన్ 22 -- ఇటీవలి కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతుంది. రోజువారీ పనులకు ఇంధనంతో నడిచే వాహనాలను ఉపయోగించే బదులు డబ్బు ఆదా చేసే ఎలక్ట్రిక్ బైక్లను ఉపయోగించవచ్చు. ఇంధనం ఖర్చు చేయకుండా రోజూ మూడు గంటలు ఛార్జ్ చేయడం ద్వారా ఒక్క పైసా కూడా ఖర్చు చేయకుండా ప్రయాణించవచ్చు. అలాంటి టాప్ 4 బైక్లు ఇక్కడ ఉన్నాయి.
దేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీదారు ఓలా ఎలక్ట్రిక్ ఇప్పుడు మోటార్సైకిల్ విభాగంలోకి ప్రవేశించింది. కంపెనీ ఇటీవల ఓలా రోడ్స్టర్ ఎక్స్ను రూ. 99,999(ఎక్స్-షోరూమ్) ధరకు ప్రవేశపెట్టింది. దీనికి 2.5 kWh బ్యాటరీ ప్యాక్ ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 140 కి.మీ వరకు ప్రయాణించగలదు. ఓలా రోడ్స్టర్ ఎక్స్ బైక్లో 7 kW (9.4 బీహెచ్ పవర్) మోటార్ ఉంది. ఈ బైక్ కేవలం 3.4 సెకన్లలో 40 కేఎంపీహెచ్ వేగాన్ని చేరుకుంటుంది. ఓలా ఎలక్ట్రిక్ ఈ ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.