భారతదేశం, జనవరి 4 -- కృష్ణా, గోదావరి జలాలపై తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోత్తల పథకానికి 90 టీఎంసీలు రావాల్సిందేనంటూ తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. అలా కుదరకపోతే జూరాల నుంచి నేరుగా నీటిని తరలిస్తామని కూడా ఆ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి కూడా వార్నింగ్ ఇచ్చారు. ఇదే సమయంలో బనకచర్లను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం కూడా చేశారు. ఈ సందర్భంగా రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ పై ముఖ్యమంత్రి రేవంత్ చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. నీళ్లు - నిజాలు' అన్న అంశంపై శాసనసభలో జరిగిన చర్చ సందర్భంగా ఆ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా మాట్లాడారు. ఈ క్రమంలోనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకంపై కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.