భారతదేశం, మార్చి 12 -- ఇది మన దేశ పెట్రోల్, డీజిల్ కష్టాలను కొంతవరకు తగ్గించే వార్త.
పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా సముద్ర మార్గాలన్నీ మూతపడ్డాయి. ముఖ్యంగా ప్రపంచ చమురు సరఫరాలో ఐదో వంతు వాటా ఉన్న హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) గుండా నౌకలు ప్రయాణించాలంటే ప్రాణాలతో చెలగాటమే. ఇలాంటి స్థితిలో, లిబేరియా జెండాతో ఉన్న 'షెన్లాంగ్' అనే నౌక మార్చి 1న సౌదీ అరేబియాలోని 'రాస్ తనురా' పోర్టులో చమురు నింపుకుని బయలుదేరింది.
బుధవారం మధ్యాహ్నం 1 గంటకు ఈ నౌక ముంబై పోర్టుకు చేరుకుంది. యుద్ధం మొదలైన తర్వాత ఈ ప్రమాదకరమైన దారి గుండా భారత్కు వచ్చిన మొదటి నౌక ఇదే కావడం విశేషం.
ఈ నౌకకు భారతీయ కెప్టెన్ సుక్షింత్ సింగ్ సంధు నాయకత్వం వహించారు. హార్ముజ్ జలసంధి గుండా వెళ్లేటప్పుడు ఇరాన్ దాడుల నుంచి తప్పించుకోవడానికి ఆయన ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు.
ముంబై...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.