Hyderabad, ఆగస్టు 20 -- ముంబైలో కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. దీంతో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ఎక్కడికక్కడ నీళ్లు నిలవడంతో ఇళ్లు నీట మునుగుతున్నాయి. బాలీవుడ్ ప్రముఖులు కూడా ఈ వరద బారిన పడ్డారు. ముంబైలోని జుహు ప్రాంతంలో ఉండే దేవగన్లు, బచ్చన్లు, డియోల్లు, చోప్రాలు ఇలా అందరి ఇళ్లలోకి వరద చొచ్చుకొచ్చిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ముంబై వర్షాల నేపథ్యంలో సాగర్ ఠాకూర్ అనే ఒక వ్లాగర్.. ప్రముఖుల ఇళ్లు ఎలా ప్రభావితమయ్యాయో చూపిస్తూ వరుస వీడియోలను పోస్ట్ చేశారు. జుహులోని అమితాబ్ బచ్చన్ రెండవ ఇల్లు అయిన ప్రతీక్ష బయట బురద నీరు కాళ్ల వరకు చేరినట్లు అతను చూపించాడు. సాగర్ ప్రధాన గేట్ గుండా లోపలికి వెళ్లి వాచ్మన్ను పరిస్థితి గురించి అడిగాడు. అయితే వెంటనే అతన్ని అక్కడి నుంచి వెళ్లిపోమని కోరారు.
"ఎంత నీ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.