భారతదేశం, ఫిబ్రవరి 4 -- బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది'. ముందుగా ఈ చిత్రాన్ని మార్చి 27న విడుదల చేయాలని భావించినప్పటికీ, పోటీని దృష్టిలో ఉంచుకుని ఏప్రిల్కు వాయిదా వేశారు. మంగళవారం చిత్ర యూనిట్ కొత్త విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది.
బాక్సాఫీస్ వద్ద రానున్న మార్పులను ఒకసారి గమనిస్తే:
మార్చి నెలలో బాలీవుడ్ నుంచి రణ్వీర్ సింగ్ నటించిన 'ధురంధర్ 2' (Dhurandhar 2), కన్నడ రాకింగ్ స్టార్ యశ్ నటించిన 'టాక్సిక్' (Toxic) చిత్రాలు విడుదల కానున్నాయి.
ఈ రెండు భారీ చిత్రాలతో తలపడటం కంటే సోలో రిలీజ్ బెటర్ అని భావించిన 'పెద్ది' టీమ్ ఏప్రిల్ నెలాఖరును ఎంచుకుంది. మరోవైపు అడివి శేష్ నటించిన 'డెకాయిట్' కూడా ఏప్రిల్ 10కి వాయిదా పడింది.
మెగా హీరోలు తప్పుకున్న చోటునే పవన్ కళ్యాణ్ భర్తీ చ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.