భారతదేశం, మార్చి 26 -- మార్కాపురం జిల్లాలోని రాయవరం సమీపంలో బస్సు ఘోర ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 13 మంది ప్రాణాలు విడిచారు. ఈ విషాద ఘటనకు సంబంధించి వెలుగులోకి ఒక కీలక విషయం వచ్చింది. ప్రయాణికులు ప్రారంభం కావడానికి ముందే బస్సు పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు.
బస్సు కండీషన్ సరిగా లేదని ప్రయాణికులు డ్రైవర్ను, బస్సు సిబ్బందిని అప్రమత్తం చేశారు. ప్రయాణికుల ఫిర్యాదులకు స్పందించిన సిబ్బంది, యర్రగొండపాలెం వద్ద బస్సును దాదాపు ఒక గంట పాటు నిలిపివేసి మరమ్మతులు చేపట్టారు. ప్రయాణం తిరిగి ప్రారంభించిన కాసేపటికే, రాయవరం సమీపంలో ఆ బస్సు ఒక టిప్పర్ లారీని ఢీకొని మంటలకు ఆహుతైంది. ఈ దుర్ఘటనలో 13 మంది ప్రయాణికులు మరణించగా, పలువురు గాయపడ్డారు. ప్రాథమిక విచారణ సందర్భంగా ప్రమాదం జరగడానికి ముందే బస్సు స్టీరింగ్ స్ట్రక్ అయిపోయిందని డ్రైవర్ అధి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.