భారతదేశం, జూన్ 19 -- మైక్రోసాఫ్ట్ తన సిబ్బందిని తగ్గించేందుకు మరోసారి ప్రయత్నాలు ప్రారంభించింది. ఇటీవల ఈ కంపెనీ కృత్రిమ మేధస్సుపై గణనీయంగా పెట్టుబడులు పెట్టింది. ఈ నేపథ్యంలో, ఈ రౌండ్ లే ఆఫ్ లో ప్రధానంగా సేల్స్ విభాగంలో వేలాది మంది ఉద్యోగులను తొలగించడానికి సిద్ధమవుతోంది. మైక్రోసాఫ్ట్ వచ్చే నెల ప్రారంభంలో ఉద్యోగ కోతలను ప్రకటించే అవకాశం ఉందని ఈ విషయం తెలిసిన వ్యక్తులను ఉటంకిస్తూ బ్లూమ్బెర్గ్ నివేదించింది.
ఈ లే ఆఫ్ తో ప్రధానంగా సేల్స్ టీమ్స్ పై ప్రభావం పడనుండగా, ఇతర విభాగాలకు కూడా ఈ తొలగింపులు విస్తరించే అవకాశం ఉందని నివేదిక తెలిపింది. అయితే, కాలపరిమితి ఇంకా మారవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. పరిశ్రమలు పోటీగా ఉండటానికి ఉత్పత్తులు మరియు సేవలలో కృత్రిమ మేధను ఎక్కువగా ఏకీకృతం చేస్తున్నందున మైక్రోసాఫ్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టుబడులపై తన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.