భారతదేశం, డిసెంబర్ 31 -- పంటల నమోదును సులభతరం చేయడానికి, రైతులు తమ పంటలను డిజిటల్గా నమోదు చేసుకోవడానికి ఈ పంట యాప్ను మరింత అప్గ్రేడ్ చేస్తోంది ఏపీ ప్రభుత్వం. రైతులు ధృవీకరించడానికి, పర్యవేక్షించడానికి అనుమతి కల్పించడానికి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ ఈ-పంట యాప్ను ఆధునీకరించినట్లు ప్రకటించింది. వ్యవసాయ శాఖ డైరెక్టర్ మనాజీర్ జీలానీ సమూన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC), డిజిటల్ అగ్రికల్చర్ సెల్ సీనియర్ అధికారులు రాబోయే రబీ సీజన్ నుండి రైతులు తమ పంట వివరాలను స్వతంత్రంగా నమోదు చేసుకునేలా చేయడంతో సహా యాప్ను మరింత యూజర్ ఫ్రెండ్లీగా మార్చడానికి అప్డేట్స్ మీద చర్చించారు.
ఈ అప్గ్రేడ్ చేసిన యాప్ ద్వారా రైతులు ప్రతి దశలో రిజిస్ట్రేషన్ను ట్రాక్ చేయవచ్చు, లోపాలను సరిదిద్దవచ్చు. బుకింగ్కు ముంద...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.