భారతదేశం, డిసెంబర్ 25 -- భారత రక్షణ రంగం మరో చారిత్రాత్మక మైలురాయిని అధిగమించింది. శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా, సముద్ర గర్భం నుంచి అణు దాడులు చేయగల 'కే-4' (K-4) క్షిపణిని డీఆర్డీఓ (DRDO) విజయవంతంగా పరీక్షించింది. డిసెంబర్ 23న బంగాళాఖాతంలో స్వదేశీ అణు జలాంతర్గామి 'ఐఎన్ఎస్ అరిఘాత్' (INS Arighaat) నుంచి ఈ ప్రయోగాన్ని నిర్వహించారు.
భూమి, ఆకాశం, సముద్రం.. ఈ మూడు మార్గాల నుంచి అణు దాడులను ఎదుర్కొనేలా 'అణు త్రయం' (Nuclear Triad) సామర్థ్యాన్ని సిద్ధం చేసుకోవడంలో భారత్ తుది దశకు చేరుకుంది. 3,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల ఈ కే-4 క్షిపణులను మరికొన్ని పరీక్షల అనంతరం స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ (SFC)కు అప్పగించనున్నారు.
నిజానికి ఈ పరీక్ష డిసెంబర్ మొదటి వారంలోనే జరగాల్సి ఉంది. అయితే, ఆ సమయంలో బంగాళాఖాతానికి సమీపంలో చైనాకు చ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.