భారతదేశం, డిసెంబర్ 17 -- టెక్ దిగ్గజం వన్ప్లస్ (OnePlus) భారత మార్కెట్లో తన 12 ఏళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని నేడు ఒక భారీ ఈవెంట్కు సిద్ధమైంది. బెంగళూరు వేదికగా జరగనున్న ఈ కార్యక్రమంలో OnePlus 15R, అలాగే OnePlus 15R Ace Edition స్మార్ట్ఫోన్లను కంపెనీ లాంచ్ చేయనుంది. వీటితో పాటు OnePlus Pad Go 2 కూడా గ్లోబల్ మార్కెట్లోకి అడుగుపెట్టబోతోంది.
ఈ మెగా లాంచ్ ఈవెంట్ నేడు (డిసెంబర్ 17) సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. వన్ప్లస్ ఇండియా అధికారిక యూట్యూబ్ ఛానెల్తో పాటు ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో ఈ కార్యక్రమాన్ని మీరు ప్రత్యక్ష ప్రసారంలో చూడవచ్చు.
ధరల విషయంలో కంపెనీ ఇంకా అధికారిక ప్రకటన చేయనప్పటికీ, అంచనా సమాచారం ప్రకారం:
12GB + 256GB మోడల్: రూ. 47,000 నుండి రూ. 49,000 మధ్య ఉండవచ్చు.
12GB + 512GB మోడల్: రూ. 52,000 పైమాటే అని తెలుస...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.