భారతదేశం, డిసెంబర్ 30 -- బంగ్లాదేశ్లో అల్పసంఖ్యాక వర్గాల రక్షణ ప్రశ్నార్థకంగా మారుతోంది. తాజాగా మైమెన్సింగ్ (Mymensingh) జిల్లాలో ఒక హిందూ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. 40 ఏళ్ల బజేంద్ర బిస్వాస్ను తనతో పాటు పనిచేసే సహోద్యోగే తుపాకీతో కాల్చి చంపిన ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలకు గురిచేసింది.
వార్తా సంస్థ ఏఎన్ఐ (ANI) నివేదిక ప్రకారం.. మైమెన్సింగ్లోని బాలుకా (Bhaluka) ఉపజిల్లాలో ఈ ఘాతుకం చోటుచేసుకుంది. బాధితుడు బజేంద్ర బిస్వాస్ను నోమన్ మియా అనే వ్యక్తి కాల్చి చంపాడు. ప్రాథమిక సమాచారం ప్రకారం వీరిద్దరూ సహోద్యోగులని తెలుస్తోంది. ఈ హత్యకు గల ఖచ్చితమైన కారణాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. వ్యక్తిగత కక్షల వల్ల ఈ ఘటన జరిగిందా లేదా దీని వెనుక ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఈ కాల్పుల ఘటన తర్వాత స్థానిక పోలీసుల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.