భారతదేశం, జనవరి 24 -- ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. ఇప్పటికే ఈ కేసులో మాజీ మంత్రి హరీశ్ రావుని విచారించగా. శుక్రవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడింట్ కేటీఆర్ ను కూడా విచారించింది. దాదాపుగా 7 గంటలకుపైగా ప్రశ్నించింది. అయితే కేటీఆర్ విచారణ వేళ కొన్ని వార్తలు బయటికి వచ్చాయి. ఈ కేసులో నిందితులుగా ఉన్న రాధాాకిషన్ రావుతో కలిపి కేటీఆర్ ను విచారిస్తున్నట్లు వార్తలు సర్క్యులేట్ అయ్యాయి. ఈ వార్తలను బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండించింది.
మరోవైపు కేటీఆర్ విచారణపై సిట్ చీఫ్ సజ్జనార్ ఓ ప్రకటన విడుదల చేశారు. సిట్ నోటీసులకు అనుగుణంగా కేటీఆర్ విచారణకు హాజరయ్యారని తెలిపారు. కేవలం కేటీఆర్ ను మాత్రమే విచారించామని స్పష్టం చేశారు. ఈ మేరకు కొన్ని వివరాలను తన ప్రకటనలో పేర్కొన్నారు.
"పంజాగుట్ట పోలీస్ స్టేషన్ క్రైమ్ నంబర్ 243/2024 కేసు దర్యాప్తులో భాగంగ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.