ప్రధాన్ నిష్క్రమణ.. నెట్టింట హల్ చల్ చేస్తున్న 'E20 జనతా పార్టీ'
భారతదేశం, జూలై 27 -- 'కాక్రోచ్ జనతా పార్టీ' చేపట్టిన ఉద్యమం శాంతించక ముందే, సామాజిక మాధ్యమాల్లో 'E20 జనతా పార్టీ' పేరుతో సరికొత్త వ్యంగ్యాత్మక డిజిటల్ ఆందోళన మొదలైంది. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తీసుకొచ్చిన E20 ఇథనాల్ పెట్రోల్ విధానంపై దేశవ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ, ఈ ఆన్లైన్ వేదిక పౌరుల నుంచి విశేష మద్దతు కూడగట్టుకుంటోంది.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద యువత చేపట్టిన CJP ఆందోళన గత కొన్ని రోజులుగా జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. బోస్టన్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ అభిజీత్ దిప్కే ప్రారంభించిన ఆ డిజిటల్ ప్రచారం భారీ ప్రజా ఉద్యమంగా మారి, పరీక్షల అక్రమాల బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేలా చేసింది. ఆ ఆందోళన ముగిసిన వెంటనే, వ్యవస్థాపకుడెవరనేది వెల్లడికాకపోయినా 'E20 జనతా ప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.