భారతదేశం, నవంబర్ 28 -- ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం నాడు గోవాలోని శ్రీ సంస్థాన్ గోకర్ణ పర్తగాలి జీవోత్తమ్ మఠంలో ఏర్పాటు చేసిన భారీ 77 అడుగుల కాంస్య శ్రీరాముని విగ్రహాన్ని ఆవిష్కరించారు. మఠం 550వ వార్షికోత్సవ వేడుకలు (శార్ద పంచశతామానోత్సవం)లో భాగంగా ఈ విగ్రహావిష్కరణ జరిగింది.
కేవలం విగ్రహావిష్కరణే కాకుండా, రామాయణ థీమ్ పార్క్ను కూడా మోదీ ప్రారంభించారు. ఈ పార్క్ను మఠం ప్రత్యేకంగా అభివృద్ధి చేసింది. రామాయణ ఇతిహాసంలోని ముఖ్య ఘట్టాలను కళా రూపాలు, ఇన్స్టాలేషన్ల ద్వారా ప్రదర్శించేలా ఈ థీమ్ పార్క్ను రూపొందించారు. ఈ పవిత్ర సందర్భానికి గుర్తుగా, ప్రధానమంత్రి ఒక ప్రత్యేక పోస్టల్ స్లాంప్, ఒక స్మారక నాణెం విడుదల చేసినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.
గోవాకు రాకముందు, ప్రధాని మోదీ కర్ణాటకలోని ఉడుపిలో పర్యటించారు. అక్కడ ఆయన లక్ష కంఠ గీతా ప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.