పేపర్ లీక్ వ్యతిరేక బిల్లుపై కాంగ్రెస్ ధ్వజం: 'ఇది మోదీ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం'
భారతదేశం, జూలై 28 -- ప్రశ్నాపత్రాల లీకేజీలను అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, దానికి కొత్తగా ప్రవేశపెట్టిన 'పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు, 2026' నిదర్శనమని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. లోక్సభలో ఈ బిల్లుపై జరిగిన చర్చలో కాంగ్రెస్ ఎంపీ, ఉప నేత గౌరవ్ గొగోయ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్ట సవరణలు కేవలం ఒక కంటితుడుపు చర్య మాత్రమేనని అభివర్ణించారు.
2024లోనే పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా ప్రభుత్వం కఠిన చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు, 2026లో మళ్లీ నీట్ (NEET-UG) ప్రశ్నాపత్రాల లీకేజీలు ఎలా సంభవించాయని గొగోయ్ ప్రశ్నించారు.
44 మందికి బెయిల్: 2024 చట్టం కింద దాఖలైన ఛార్జ్షీట్లో 45 మంది నిందితులు ఉంటే, వారిలో 44 మంది బెయిల్పై బయటకు వచ్చారని ఒక పత్రికా కథనాన్ని ఉటంకిస్తూ ఆయన పేర్కొన్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.