పెరిగిన బంగారం ధరలు.. రూ.1.54 లక్షలు దాటిన పసిడి.. నేటి ధరలివే
భారతదేశం, సెప్టెంబర్ 8 -- పశ్చిమాసియా ప్రాంతంలో మళ్లీ మొదలైన సైనిక దాడులు, ముదురుతున్న యుద్ధ భయాలు ప్రపంచ కమోడిటీ మార్కెట్లను కలవరపెడుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో మంగళవారం (సెప్టెంబరు 8) దేశీయ రిటైల్ మార్కెట్లో పసిడి, వెండి ధరలు మళ్లీ ఊపందుకున్నాయి.
అమెరికా, ఇరాన్ మధ్య ఘర్షణలు తీవ్రతరం కావడంతో హోర్ముజ్ జలసంధి గుండా సాగే అంతర్జాతీయ ఇంధన సరఫరాకు విఘాతం కలుగుతుందనే ఆందోళన నెలకొంది. దీంతో బెంచ్ మార్క్ బ్రెంట్ క్రూడాయిల్ ధర బారెల్కు 100 డాలర్ల వైపు శరవేగంగా దూసుకెళ్తోంది. దీనికి తోడు అమెరికన్ డాలర్ విలువ క్షీణించడం బంగారం కొనుగోళ్లకు మరింత కలిసివచ్చింది.
అంతర్జాతీయ మార్కెట్లో గత రెండు సెషన్ల నష్టాల నుంచి పసిడి కోలుకుంది. స్పాట్ గోల్డ్ ధర 0.7 శాతం పెరిగి అన్సు 4,435 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇతర లోహాల విషయానికి వస్తే స్పాట్ వెండి 1 శాతం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.