భారతదేశం, సెప్టెంబర్ 15 -- పాత పెన్షన్ విధానం కోసం ఉద్యోగుల ఆందోళన ఉధృతమవుతోంది. 'పాత పెన్షన్' (OPS) విధానాన్ని అమలు చేసే పార్టీలకే ఓటు వేస్తామని ఉద్యోగులు నినదించారు. బీహార్ రాజధాని పాట్నాలో జరిగిన 'పెన్షన్ సంఘర్ష్' సభలో పాల్గొన్న ఉద్యోగులు ఈ మేరకు 'ఓట్ ఫర్ ఓపీఎస్' అంటూ ప్రతిజ్ఞ చేశారు. నవంబర్లో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో బీహార్ మిల్లర్ హైస్కూల్ గ్రౌండ్స్లో నేషనల్ మూవ్మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీం (NMOPS) సెక్రెటరీ జనరల్ స్థితప్రజ్ఞ ఆధ్వర్యంలో ఈ భారీ బహిరంగ సభ జరిగింది.
వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వందలాది మంది ఉద్యోగ ఉపాధ్యాయులు ఈ సభకు హాజరయ్యారు. NMOPS ప్రతినిధులు విజయ్ బంధు, జార్ఖండ్ అధ్యక్షులు విక్రాంత్, తెలంగాణ రాష్ట్ర సీపీఎస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, కారకట్ నియోజకవర్గ సీపీఐ ఎంపీ రాజా రామ్ సింగ్, హిమాచల్ ప్రదే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.