భారతదేశం, అక్టోబర్ 2 -- దసరా పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, ఈస్ట్ కోస్ట్ రైల్వే.. విశాఖపట్నం నుంచి చర్లపల్లికి ప్రత్యేక రైలు సేవలను ప్రకటించింది. విశాఖపట్నం-చర్లపల్లి దసరా స్పెషల్ రైలు (08589) అక్టోబర్ 3న సాయంత్రం 7:30 గంటలకు విశాఖపట్నం నుండి బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 10:00 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రైలు నంబర్ 08590 అక్టోబర్ 4న రాత్రి 8:00 గంటలకు చర్లపల్లి నుండి బయలుదేరి విశాఖపట్నం చేరుకుని ఉదయం 11:45 గంటలకు చేరుకుంటుంది.
రెండు రైళ్లు అనకాపల్లి, తుని, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు వంటి ప్రధాన జంక్షన్లతో పాటు ఎలమంచిలి, అన్నవరం, నిడదవోలు, నల్గొండ చిన్న స్టేషన్లతో సహా 20 ఇంటర్మీడియట్ స్టేషన్లలో ఆగుతాయి.
దసరా, దీపావళి పండుగల దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వేతోపాటుగా మరికొన్ని రైల్వే డివిజన్లు ప్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.